TTD: ఆన్లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.
నిన్న రాకెట్ స్పీడ్లా దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ట్రేడ్ అవుతుంది.
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్తో వాణిజ్యపరమైన సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
బెంగళూర్కు చెందిన ఓ శునక ప్రియుడికి ED బిగ్ షాక్ ఇచ్చింది. ‘కడబాంబ్ ఒకామి’ పేరుగల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొన్నానంటూ సతీశ్ ప్రచారం చేశాడు. దీంతో ఖరీదైన డాగ్ ఆధారాలు చూపించాలంటూ ఈడీ నోటీసులూ జారీ చేసింది.
జియో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.319తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 90 రోజులపాటు ఫ్రీగా జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్, అన్లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMS, రోజుకు 1.5GB డేటా కూడా వస్తుంది.