BRS కొత్త పాట | BRS Party New Song Launched At 25 Years Silver Jubilee Celebrations | KCR | RTV
BRS Silver Jubilee : ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా...అధికారం నుంచి ప్రతిపక్షంగా.. బీఆర్ఎస్ గెలుపు ఓటముల 25 ఏండ్ల ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 25ఏళ్ల క్రితం ఏర్పాటైన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రస్థానంలో.. ఎన్నో అటుపోట్లు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ గా పురుడుపోసుకుని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినపార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది.
BRS Leaders: బీఆర్ఎస్ వరంగల్ సభ.. తలనొప్పిగా మారిన ఇద్దరు నేతల ఫైట్!
వరంగల్ బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రజతోత్సవ సభకు జనాన్ని తరలించే సన్నాహాక ప్రక్రియలో భాగంగా నేతల మధ్య ఐక్యత లోపించడంతో వివాదం రాజుకుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మధ్య విభేదాలు పొడ చూపాయి.
KTR : ఓటింగ్ లో పాల్గొనం...బీఆర్ఎస్ సంచలన నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనరాదని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయద్దని సూచించారు. ఓటు వేయకుండా విప్ జారీ చేస్తామని, విప్ ను ధిక్కరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.
Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్ కీలక నిర్ణయం
ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.
HMDA: అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి
హైదరాబాద్ సందర్శకులకు శుభవార్త.. ఎట్టకేలకు హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది.
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
/rtv/media/media_files/2025/04/27/YZ4q10QbarzG2wEcpKUb.jpg)
/rtv/media/media_files/2025/04/27/shZIIWPVr7I4QDncMU69.jpg)
/rtv/media/media_files/2025/04/20/xIR919BNzRuwZM9WKSgM.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/04/15/7DfNXK5M3cMvxVZmJG7q.jpg)
/rtv/media/media_files/2025/04/15/7MRixbrcYxMDfcldNL3C.jpg)
/rtv/media/media_files/2025/04/14/kVbv3t2xSOOZrEVHH3ok.jpg)
/rtv/media/media_files/2025/04/13/IU1AbDvQlKwDyUZ7yMo8.jpg)