Mahaa News: మమ్మల్ని చంపేస్తారా.. దాడిపై తీవ్రంగా స్పందించిన ఎండీ వంశీ!
హైదరాబాద్లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి చేయడంతో ఎండీ వంశీ తీవ్రంగా స్పందించారు. పెద్ద బండరాయలతో కార్లు మీద దాడి చేశారని తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని చంపేస్తారా? అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎండీ వంశీ మండి పడ్డారు.