KCR HIGHCOURT : కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టుకు కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. రిపోర్ట్ అంతా తప్పుల తడక అని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.