Telangana: నేటి నుంచి తెలంగాణ బోనాలు..!
తెలంగాణలో నేటి నుంచి బోనాల జాతర ప్రారంభం కానుంది. ఈ బోనాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తెలంగాణలో మొదటి బోనం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత బల్కంపేట రేణుకా ఎల్లమ్మకి ఇస్తారు.