Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్
కృష్ణజింకల వేట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. యాక్టర్స్ సైఫ్ అలీఖాన్, టబు , నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో సవాల్ చేసింది.