Boat Accident: పడవ బోల్తా పడి 25 మంది మృతి..వారిలో ఫుట్బాల్ ఆటగాళ్లు కూడా!
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది మృతి చెందగా...వారిలో ఫుట్ బాల్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. మరో 30 మందిని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు