Bihar: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు!
బిహార్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గంగానదిలో దారుణం జరిగింది. 17 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా 6గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.