Boat Accident: ఘోర ప్రమాదం.. 50 మంది దుర్మరణం

మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ప్రయాణికులు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మునిగిపోయింది.

New Update
V BREAKING

మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ప్రయాణికులు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పడవ నదిలో మునిగిపోయింది. 50 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

Boat Accident - Central African Republic Congo

ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్

boat-accident

Advertisment
Advertisment
తాజా కథనాలు