Fruits: 40 ఏళ్ల వయస్సు తర్వాత కచ్చితంగా ఈ పండ్లను తినాలి
వయస్సుతో వచ్చే చర్మ సమస్యలకు పండ్లు ఎంతో మేలు చేస్తుంది. 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత శరీరంలో అనేక హార్మోనల్, శారీరక మార్పులు, చర్మం సహజ యవ్వనాన్ని కోల్పోతుంది. ఆ సమయంలో నారింజ, బొప్పాయి, జామపండు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్ పండ్లు తినాలి.