Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది.
జూలై 31న ఏకగ్రీవంగా ఆమోదించబడిన ఈ తీర్మానంలో తల్లిదండ్రుల లేదా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకునే వారిని గ్రామం నుంచి వెలివేయాలని పేర్కొన్నారు.
30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్ను బ్యాన్ చేశారు.
బంగ్లాదేశ్ నుండి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం( ప్యాక్డ్ ఫుడ్స్), ఇతర వస్తువుల దిగుమతిపై భారత్ పోర్టు ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.
భారత్ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్న కొందరు పాకిస్థాన్ జర్నలిస్ట్ల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఖాతాలను బ్యాన్ చేసింది.
భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది.
టెక్ దిగ్గజం గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.పెద్ద ఎత్తున ప్రకటన దారుల ఖాతాల్ని సస్పెండ్ చేసింది. భారత్ లో ఏకంగా 247.4 మిలియన్ల యాడ్స్ ను తొలిగించింది. 2.9 మిలియనల్ అడ్వర్టైజర్ ఖాతాలను సస్పెండ్చేసినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.