BREAKING: యూట్యూబర్స్కు బిగ్ షాక్.. 30 వేల ఛానెల్స్ రద్దు!
30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్ను బ్యాన్ చేశారు.
30 వేల కంటే ఎక్కువ ఛానెల్స్ను యూట్యూబ్ రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా రష్యా, చైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 45% ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్ను బ్యాన్ చేశారు.
బంగ్లాదేశ్ నుండి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం( ప్యాక్డ్ ఫుడ్స్), ఇతర వస్తువుల దిగుమతిపై భారత్ పోర్టు ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.
భారత్ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్న కొందరు పాకిస్థాన్ జర్నలిస్ట్ల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఖాతాలను బ్యాన్ చేసింది.
భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది.
టెక్ దిగ్గజం గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.పెద్ద ఎత్తున ప్రకటన దారుల ఖాతాల్ని సస్పెండ్ చేసింది. భారత్ లో ఏకంగా 247.4 మిలియన్ల యాడ్స్ ను తొలిగించింది. 2.9 మిలియనల్ అడ్వర్టైజర్ ఖాతాలను సస్పెండ్చేసినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.
యూరోపియన్ యూనియన్ నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో ఫ్రెంచ్ పాపులర్ నేత మారిన్ లీపెన్పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన పారిస్ కోర్టు.. ఆమెకు 5 ఏళ్ల పాటు దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. కేదార్నాథ్, బద్రీనాథ్లో వీడియో తీసే యుట్యూబర్స్, ఇన్ప్లూయెన్లర్లకు ప్రవేశం నిషేదించారు. వీడియో తీస్తే వారిని వెనక్కి పంపిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.
డీప్ సీక్ ను కట్టడి చేయడానికి అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.