Land Dispute: 11 గుంటల భూమి కోసం ప్రాణం తీశారు
భూవివాదం నేపథ్యంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీయగా, మరికొంతమంది గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ రక్తపాతాన్ని సృష్టించింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.