ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్తో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్
వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన కేజ్రీవాల్ ఆప్ సొంతగానే పోటీచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని చెప్పారు.