Reliance Jio IPO: త్వరలో వచ్చేస్తున్న జియో ఐపీఓ.. మెటాతో కలిసి సరికొత్త ఏఐ కంపెనీ !
రిలయన్స్ జియో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఐపీఓకి రానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ముకేష్ అంబానీ తెలిపారు.