అఘోరీని ఈడ్చుకెళ్ళిన పోలీసులు | Agori | RTV
అఘోరీని ఈడ్చుకెళ్ళిన పోలీసులు | Agori | Lady Agori creates nuisance in front of Pawan Kalyan and she jumps on police and insists to visit pavan Kalyan | RTV
అఘోరీని ఈడ్చుకెళ్ళిన పోలీసులు | Agori | Lady Agori creates nuisance in front of Pawan Kalyan and she jumps on police and insists to visit pavan Kalyan | RTV
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి కొణతం దిలీప్ ను అరెస్ట్ చేశారు. దిలీప్ అరెస్ట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు.
TG: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ పై దాడి కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
వేణుస్వామికి రెండోసారి నోటీసులు | Astrologer Venu Swamy gets notices from Telangana Women Commission and as he seeks for a stay on his comments on Naga Chaitanya and Shobhitha | RTV
వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు.
ఎక్కడికెళ్ళినా.. కొంతమంది మగాళ్ళ బుద్ధులు మాత్రం మారవు.కోలకత్తా సంఘటనతో ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే..అమెరికా వెళ్ళి మరీ చెత్త బుద్ధులు ప్రదర్శిస్తున్నారు కొందరు.రహస్యంగా న్యూడ్ ఫోటోలు తీశాడన్న కారణంగా ఎజాజ్ అనే భారత డాక్టర్ను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్ కండక్టర్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ను అరె్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.