APPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షా విధానంలో కీలక మార్పులు!
గ్రూప్ 1 పరీక్షా విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఇకపై మెయిన్స్ ఎగ్జామ్స్కు వైట్ పేపర్తో కూడిన బుక్లెట్ను అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ప్రకటించారు.