/rtv/media/media_files/2025/06/10/4UKuuikdO5tMa0AXyqZ4.jpg)
APPSC Group 1
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. నెలరోజుల్లోనే ఈ ఫలితాలను బోర్డు రిలీజ్ చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 4 వేల మందికి పైగా అభ్యర్థులకు హాజరయ్యారు. మరోవైపు జూన్ 23 నుంచి 30 వరకు గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇదిలాఉండగా.. మొత్తం 81 గ్రూప్-1 పోస్టులకు గాను 2024లో మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మరోసారి కులగణన