Chandrababu: ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి గుడ్న్యూస్.. ఇంటింటికి వచ్చి రూ.2.5 లక్షలు వరకూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి రోగులకు వైద్య సేవలను అందించి, తక్షణ చికిత్స చేయాలని నిర్ణయించింది.