Dwcra Womens : డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు..ఎక్కడో తెలుసా?
డ్వాక్రా మహిళలకు మరింత ప్రయోజనం కలిపించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారికోసం 'డీజీ లక్ష్మి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. శిక్షణ కోసం ప్రభుత్వం రూ.23.84 కోట్లు కేటాయించింది.