Road Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూటీ.. ఇంజినీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ  ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

New Update
FotoJet (7)

Engineering student Sahasra dies

Bapatla Road Accident

ఆగి ఉన్న లారీని ఢీ(Lorry Hits Scooter) కొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని(engineering student) మృతి చెందింది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన(Bapatla road accident) స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ  ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. బాపట్ల జిల్లా వాడరేవు- పిడుగురాళ్ల మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న సహస్ర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆమె అక్కడక్కడే మరణించింది. ఈ ఘటనలో అఖిల్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలుకాగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సహస్ర హైదరాబాద్‌కు చెందినదిగా తెలిసింది. ఆమె గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతోంది.

Also Read :  అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Also Read :  రాజమండ్రిలో కల్తీపాల విషాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు