Akshay Kumar: అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. రూ. 5 కోట్ల విరాళం!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ. 5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ. 5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.
స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ 'హౌస్ ఫుల్ 5' పబ్లిక్ టాక్ తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. థియేటర్ వద్ద మైక్ పట్టుకొని బయటకు వస్తున్న ప్రేక్షకులను సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో నటించిన హౌస్ఫుల్ 5 ట్రైలర్ విడుదల చేశారు. వినోదం, హాస్యం, సస్పెన్స్ సన్నివేశాలతో ట్రైలర్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
'ఛావా' తెలుగు విజయం తర్వాత అదే బాటలో బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా 'కేసరి చాప్టర్ 2' కూడా తెలుగులో రాబోతోంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 23న సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలకానుంది.
అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి 2’ జలియన్వాలా బాగ్ ఘటన ఆధారంగా రూపొందిన దేశభక్తి చిత్రం. ‘తాజాగా రిలీజైన ‘ఓ షేరా’’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.
మంచు విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప'లో శివుడి పాత్ర కోసం ఫస్ట్ తమిళ హీరో సూర్యని అనుకున్నారట, అయితే సూర్య ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో ఆ అవకాశం అక్షయ్ కుమార్ కు దక్కింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్షయ్ కుమార్, దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్ సహా మరెందరో తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇటాలియన్ మూవీ 'పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్' ఏకంగా 26 సార్లు రీమేక్ అయి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్మే’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్షయ్ కుమార్, తాప్సి లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల అక్షయ్ కొద్దిగా అస్వస్థతకు లోనైయ్యారట. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా గతంలోనూ ఆయన రెండుసార్లు కరోనా బారిన పడటం గమనార్హం.