అజిత్ పవార్ 70 వేల కోట్ల స్కామ్ !..
అజిత్ పవార్ 70 వేల కోట్ల స్కాం చేసాడని, స్వయంగా పీఎం నరేంద్ర మోదీ గతంలో అతనిపై ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు ఆయన మహాయుతి కూటమిలో చేరడంతో చివరికీ డిప్యూటీ సీఎం అయ్యారు. మరోవైపు ఆయన బినామి కేసులో ఆదాయ పన్ను(ఐటీ) శాఖ క్లీన్ చిట్ ఇచ్చేసింది.