Air Quality: ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 మనవే!
ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.
ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి.అందులో అస్సాంలోని బైర్నిహాట్ అత్యంత కాలుష్య నగరాల్లో ముందుంది.వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం సగటున 5.2 ఏళ్లు తగ్గిపోతోంది.
సాధారణంగా వాయు కాలుష్యం కారణంగా ఊపితిత్తుతులు, శ్వాస సంబంధిత సమస్యలను ప్రభావితం చేస్తుందని తెలుసు. అయితే తాజా పరిశోధనల ప్రకారం.. బాల్యంలో వాయు కాలుష్యానికి గురికావడం పిల్లల్లో చిత్తవైకల్యంచిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉన్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
గత కొంతకాలంగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. తాజాగా అక్కడి గాలి నాణ్యత సూచి(AQI)లో మెరుగుదల కనిపించింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించేందుకు పర్మిషన్ ఇచ్చింది.
పరిశ్రమలతో పాటు కార్చిచ్చు వల్ల రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వలన మధుమేహం వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీయటంతోపాటు మధుమేహ కొన్ని అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీలో పొగమంచు కారణంగా ఉద్యోగులు షిఫ్ట్లలో పనిచేయడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులు షిఫ్టుల్లో పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించడంతోపాటు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని తెలిపింది.
కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు.