Air India Flight Crash : నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..
ఆహ్మదాబాద్లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకరమైన సంఘటనలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విశ్వాష్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా నిలిచాడు.