Air India Plane Cr*ash | 30 సెకన్లు 300 ప్రా*ణాలు.. అసలేం జరిగింది? | Plane Cr*ash | Ahmedabad | RTV
ఆలస్యం అమృతం విషం అంటారు కదా! ఆ ఆలస్యం ఆమెను ఈ రోజు ప్రాణాలతో నిలిపింది. ఆమె అదృష్ఠవశాత్తు ప్రాణాలతో బయటపడేలా చేసింది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.దీంతో ఫ్లైట్ మిస్ అయింది. ప్రాణాలతో బయటపడింది.
ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 240 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పై ప్రపంచ దేశాలన్ని తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి.
ఆహ్మదాబాద్లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకరమైన సంఘటనలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విశ్వాష్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో మృత్యుంజయుడిగా నిలిచాడు.
అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో లండన్కు వెళ్లే ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులోనే మేఘానీనగర్లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో భయటపడితే అది ఒక అద్భుతమే అని నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు టేకాఫ్ ఐన విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు అంటే 8 నిమిషాల్లోనే కుప్పకూలింది.
గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ ఏఐ-171 టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే కుప్పకూలింది. ఈ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని కమిషనర్ జీఎస్ మాలిక్ స్పష్టం చేశారు. అలాగే విమానం కూలిన ప్రాంతంలోని పలువురు స్థానికులు కూడా చనిపోయి ఉంటారని పేర్కొన్నారు.