BIG BREAKING : విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం.. బ్లాక్ బాక్స్ లభ్యం
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి.
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి.
గుజరాత్ మాజీ CM విమాన ప్రమాదంలో మరణించిన తేదీతో ఆయనకు మిస్టీరియస్ కనెక్షన్ ఉంది. 1206 అనే నెంబర్ విజయ్ రూపాని లక్కీ నెంబర్. 12తేదీ 06నెలలో ఆయన మరణం బాధగానూ, ఆశ్చరకరంగానూ ఉంది. అయిన సీట్ నెంబర్ 12, కార్ల నెంబర్ 1206యే.
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచిన చరిత్రే అవుతుంది. ఇంతవరకు ఇరు జట్లు కప్ కొట్టలేదు. మరి ఏ టీమ్ కప్ సాధిస్తుందో చూడాలి.
చందోలా సరస్సు ప్రాంతంలో ఆక్రమణలుగా భావించిన 8,500 నిర్మాణాల కూల్చివేతను ఒకే రోజు పూర్తి చేసి, 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకుంది అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఆపరేషన్ లో 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.
గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. కుర్చీలో కూర్చున్న ఆ పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.