Sabarmati Jail : హైదరాబాద్ ఉగ్రవాది మోహియుద్దీన్ సయ్యద్పై జైల్లో దాడి
హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్పై దాడి జరిగింది. సబర్మతీ జైలులో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
Ahmedabad : అదేం కొట్టుడురా అయ్యా..! దొంగతనానికి వచ్చిన మహిళకు 20 సెకన్లలో 17 చెంపదెబ్బలు
చూపులన్నీ మెరిసే నగలు, చేతిలో మాత్రం రహస్యంగా దాచిన కారంపొడి ప్యాకెట్! ప్లాన్ సిద్ధమైంది. ఒక్కసారిగా ఆ ప్యాకెట్ను దుకాణ యజమాని కళ్లల్లోకి విసిరి.. కళ్లు బైర్లు కమ్మిన ఆ చీకట్లో బంగారం ఎత్తుకెళ్లాలని ఆశించింది. కానీ, ఆమె పన్నాగం ఫలించలేదు.
Air India Crash Survivor: నిత్యం నరకం అనుభవిస్తున్నా... ఎయిర్ ఇండియా ప్రయాదంలో బతికిన వ్యక్తి ఆవేదన
ఆ ప్రమాదం తర్వాత నా జీవితమే మారిపోయింది అంటున్నారు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్. నిత్యం నరకం అనుభవిస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Batik Aircraft : ల్యాండ్ అవుతుండగా అటుఇటు ఊగిన విమానం.. తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
BIG BREAKING : విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం.. బ్లాక్ బాక్స్ లభ్యం
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి.
విమాన ప్రమాదానికి.. మాజీ CM మృతికి.. 1206 నెంబర్కు ఉన్న లింక్ ఇదే..!
గుజరాత్ మాజీ CM విమాన ప్రమాదంలో మరణించిన తేదీతో ఆయనకు మిస్టీరియస్ కనెక్షన్ ఉంది. 1206 అనే నెంబర్ విజయ్ రూపాని లక్కీ నెంబర్. 12తేదీ 06నెలలో ఆయన మరణం బాధగానూ, ఆశ్చరకరంగానూ ఉంది. అయిన సీట్ నెంబర్ 12, కార్ల నెంబర్ 1206యే.
PM Modi: అహ్మదాబాద్లో ప్రధాని పర్యటన.. ఫ్లైట్ క్రాష్కి కారణమేంటి..?
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలివే.. ఎయిరిండియా అధికారిక ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు.
/rtv/media/media_files/2026/01/25/yashkumarsinh-2026-01-25-07-53-09.jpg)
/rtv/media/media_files/2025/11/19/accused-2025-11-19-08-36-32.jpg)
/rtv/media/media_files/2025/11/08/gold-2025-11-08-08-07-39.jpg)
/rtv/media/media_files/2025/11/04/air-india-survivor-2025-11-04-09-19-40.jpg)
/rtv/media/media_files/2025/06/30/batik-air-boeing-737-aircraft-nearly-tips-over-for-few-seconds-in-indonesia-2025-06-30-15-16-38.jpg)
/rtv/media/media_files/2025/06/13/2ey4UOv3CfQdrKKbHUfx.jpg)
/rtv/media/media_files/2025/06/13/IoNhFkWZtfYvt715KBhM.jpg)
/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
/rtv/media/media_files/2025/06/12/sFYvNskENFNrTzV4Fjhw.jpg)