Param Sundari Trailer: జాన్వీ 'పరం సుందరి' ట్రైలర్ వచ్చేసింది.. అందమే ఆమెకు శాపమా?
జాన్వీ కపూర్ -సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'పరం సుందరి'. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం.