Accident: ఆదిలాబాద్లో భయంకరమైన యాక్సిడెంట్..70 మందికిపైగా భక్తులు!
తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగ్ బాయ్ దర్శనానికి 70 మందికి పైగా భక్తులతో వెళ్తున్న లారీ మలంగి ఘాటు వద్ద బోల్తా పడింది. 69 మందికి స్వల్ప గాయాలవగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులంగా సూర్యగూడ వాసులే.