Kerala: కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడు వెళ్లి తిరిగి వస్తుండగా లోయలో బస్సు పడింది. 34 మందితో వెళ్తున్న బస్సులో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.