IPL 2025: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.