భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్స్టా ప్రియుడితో భార్య జంప్
ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్స్టా లవర్తో లేచిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్స్టా లవర్తో లేచిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగడం కలకలం రేపుతోంది. ట్యూషన్ కోసం వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.
మహిళల వన్డే ప్రపంచ కప్లో టీమిండియా విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గోవింద్ ఢోలాకియా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ మహిళల జట్టులో ఉన్నవాళ్లందరికీ వజ్రాల ఆభరణాలు అందిస్తానన్నారు.
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి. అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఆల్కా లాంబా ఆదేశాల మేరకు అదిత స్వప్నను అబ్జర్వర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జన్సూరజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్కు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెండు ఓటరు ఐడీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లో ఆయన స్పందించాలని ఆదేశించింది.
రాజస్థాన్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన అమ్మాయిలకు బిల్లు రూ.10 వేలు అయ్యింది. బిల్లు కట్టకుండా పారిపోయేందుకు వాళ్లు యత్నించగా ఊహించని షాక్ తగిలింది.
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమయ్యింది. స్థానికంగా అక్కడ కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
కర్ణాటకలో RSS కార్యకలాపాలకు ముందస్తు పర్మిషన్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
భారత పోస్టాఫిస్ చఠ్ పూజ సబ్సిడీ లేదా లక్కీ డ్రా రివార్డు పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ఫేక్ అని స్పష్టం చేసింది.