Nepal: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం
మూడు రోజులు నేపాల్ అట్టుడుకిపోయింది. సోషల్ మీడియా బ్యాన్ తో రెచ్చిపోయిన యువత మొత్తం దేశాన్ని అల్లకల్లోం చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మంత్రులు, వారి కుటుంబాలు పారిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.