Anantapur : కదిరిలో కలకలం.. భర్తను కిడ్నాప్ చేసిన భార్య
అనుమానంతో కట్టుకున్న భర్తను ఓ భార్య కిడ్నాప్ చేసిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో కలకలం సృష్టి్ంచింది. -అడ్డొచ్చిన అత్తమామలకు కూడా కోటింగ్ ఇచ్చిందా ఇల్లాలు. ఏకంగా 15మందితో వచ్చి భర్తను కిడ్నాప్ చేసింది.