TG Crime : వరకట్న వేధింపులకు మరో మహిళ బలి
హైదరాబాద్లో వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. పంజాగుట్టకు చెందిన కిరణ్మయికి ఏడాదిన్నర క్రితం శరత్ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో శరత్కు రూ.3లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. అయినా ఇంకా కట్నం కావాలని వేధించడంతో గుండెపోటుతో మరణించింది.