🔴Live News Updates: కోతులపైకి గొడ్డలి విసిరాడు.. మెడకు తగలడంతో కొడుకు మృతి
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే సచిన్ ఒక దేవుడు. సచిన్ లాంటి ఆటగాడిని మళ్లీ టీమిండియా చూస్తుందా అనుకున్న టైమ్ లో భారత క్రికెట్ జట్టుకు దొరికిన ఓ వరం విరాట్ కోహ్లి. విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
IPL 2025లో RCB విజయంపై ఆ టీం వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా స్పందించాడు. RCB విజయం సాధించినందుకు అభినందనలు! ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయమని Xలో పోస్ట్ చేశారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆరోపణల కారణంగా ఆయన 2016లో దేశం విడిచి వెళ్ళిపోయారు.
18ఏళ్ళ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఇన్నేళ్ల కళ నెరవేరడంతో ఆర్సీబీ టీమ్, అభిమానులు ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన కొన్ని ఎమోషనల్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఇక్కడ చూసేయండి.
ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని ముందే గెస్ చేశారు. అందుకు తగ్గట్టుగా యాడ్స్ కూడా చేశారు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ప్రసారం చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచాక మళ్ళీ పాపులర్ అవుతోంది.
ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి.
ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో..
మూడు వేర్వేరు జట్లు...మూడింటినీ ఫైనల్స్ కు చేర్చాడు. ఈ ఘనత ఒక్క పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కే దక్కింది. ఈసారి ఫైనల్ లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన టేబుల్ టాప్ మాత్రం పంజాబ్ కింగ్స్ ను నిలబెట్టాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు.