Abhishek sharma : బంగ్లాకు బ్యాండ్ బాజా.. ఉతికారేసిన అభిషేక్
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.
ఆసియా టోర్నీలో టీమ్ ఇండియాకు ఇప్పటి వరకు తిరుగులేదు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. సూపర్ -4 లో ఈరోజు బంగ్లా తో మ్యాచ్ ఆడనుంది. ఇది గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్స్ కు వెళిపోతుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది.
పాకిస్థాన్ క్రికెటర్లు ఇండియాపై సమయం వచ్చినప్పుడల్లా విషం కక్కుతూనే ఉన్నారు. పురుష క్రికెటర్లే కాదు మహిళా క్రికెటర్లు కూడా తామేమీ తక్కువ కాదంటున్నారు. ఇండియాతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు.
ఆసియా కప్ లోని సూపర్ -4 మ్యాచ్ లో టీమ్ ఇండియా చేతిలో మరోసారి పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో టీమ్ లో విభేదాలు తలెత్తాయి. కెప్టెన్ సల్మాన్, షాహిన్ అఫ్రిదీ వల్లనే ఓడిపోయారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోయింది. దీనిపై అక్కడి మాజీలు మండిపడుతున్నారు. భారత్ పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీలను ఓపెనర్లుగా పంపాలని ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా చేశారు.
టీమ్ ఇండియాతో మ్యాచ్ అయిన ప్రతీసారి ఏదో ఒక గొడవ చేయాలని పాక్ డిసైడ్ అయినట్టుంది. సూపర్ -4 మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్...టీవీ అంపైర్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వివరాలు కింద ఆర్టికల్ లో..