TCS ఉద్యోగులకు గుడ్న్యూస్.. వేతనాల పెంపుపై కీలక ప్రకటన
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది.
ఐదు దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాత జీవితంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను పోలీసులు ఆయన ఇంటికి అతికించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి ఆయన స్వగ్రామం.
వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలో ఫేక్ ఓటర్లు ఉన్నారని విపక్ష నేత రాహుల్గాంధీ ఈసీ సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఓట్లర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ రాహుల్ను కోరింది.
టాలీవుడ్ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె చెల్లి శృతి ప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మధు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.
ప్రియుడితో భర్తపై దాడి చేయించిందో భార్య. తీవ్రంగా గాయపడిన భర్తకు యాక్సిడెంట్ గా నమ్మించే ప్రయత్నం చేసింది. బంధువుల జోక్యంతో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. తండ్రి మరణానికి తల్లే కారణమని కూతురు పోలీసులకు చెప్పడంతో జైలు పాలయింది.
నటనతో పాటు, గ్లామరస్ ఫోటోషూట్లతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది 'కొమరం' పులి బ్యూటీ నికిషా పటేల్. తాజాగా మినీ స్కర్ట్ లో తన బోల్డ్ ఫ్యాషన్ ని ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఎందుకు చూపించడం లేదనిరాహుల్ గాంధీ ప్రశ్నించారు.
గ్రీన్కార్డును త్వరగా అందించేందుకు అమెరికా ఓ షార్ట్కట్ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు 20 వేల డాలర్లు(రూ.17.5 లక్షలు) చెల్లిస్తే త్వరగా వాళ్ల దరఖాస్తును పరిశీలించేలా ఓ బిల్లును తీసుకొచ్చింది.