Guntur : గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
అమెరికాను మంచు ముంచేసింది. దాదాపు 11 రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి. స్నో కారణంగా చాలా విమానాలు కూడా రద్దయ్యాయి.
నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నిన్న అమెరికాలోని మినియాపోలిస్ లో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఫెడరల్ అధికారులు 37 ఏళ్ళ అలెక్స్ జెప్రీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్ద ఒక తుపాకీ, రెండు తూటా అరలు పోలీసులు తెలిపారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మేనల్లుడు యశ్ కుమార్సిన్హ్, ఆయన భార్య రాజేశ్వరి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
భారత్లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికా పై ప్రకృతి పగబట్టింది. మంచు ప్రళయం ఇప్పుడా దేశాన్ని వణికిస్తుంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు రెండువేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. 16కోట్ల మందిపై ప్రభావం ఉంటుందని అంచనా.