TG: కాంగ్రెస్ హవా.. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతం ఇదే!
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు.
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
నితీష్ కుమార్ త్వరలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏసారి కూడా పూర్తి కాలం ఆయన సీఎంగా పని చేయలేదు. ఇప్పటి వరకు 9సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, 19ఏళ్ల 90 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.
ఈ గెలుపు తమ మీద బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. హైదరాబాద్ లో సాధారణ ఎన్నికల్లో తమకు పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. కానీ రెండేళ్ల తర్వాత ప్రజలు తమను దీవించారన్నారు. బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఓట్ల ద్వారా తమకు తెలిపారన్నారు.
శ్రీశైలం యాదవ్ కుమారిడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకెళ్తుంది. 9 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,612 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్లో సంబరాలు జరుపుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు.