• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు ఎప్పుడంటే?

పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని ప్రకటించింది. బిహార్‌ భాగల్పూర్‌లో ఫిబ్రవరి 24న జరిగే కార్యక్రమంలో మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడత 9.7 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.

author-image
By K Mohan 19 Feb 2025 | నవీకరించబడింది పై 19 Feb 2025 16:00 IST in నేషనల్ Latest News In Telugu
New Update
PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!
Follow Us

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం(Central Government) రైతులకు(Farmers) శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని కేంద్రం ప్రకటించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు ఫిబ్రవరి 24న రైతుల అకైంట్లో పడనున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 19వ విడత(PM Kisan 19th Instalment) 9.7 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుకోనున్నారు. 

Also Read:  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు..

పీఎం కిసాన్ నిధులు ఎన్పీసీఐ, ఆధార్‌తో అటాచ్ అయిన బ్యాంక్ అకౌంట్‌‌లో పడతాయి. అర్హులై అన్నదాతలు ఈ స్కీమ్‌లో తమ పేరు ఉందో లేదో అని pmkisan.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్ మొబైల్, ఆధార్ నెంబర్‌ అవసరం. బ్యాంక్ అకౌంట్ ఈ కేవైసీ తప్పనిసరి.

Also Read:  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

Also Read:  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

#breaking-news #pm modi #pm kisan 19th installment #rtv telugu news #pm-kisan-funds #latest-telugu-news #pm-kisan-15th-installment-date #farmers #telugu-news #pm-kisan
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

Advertisment
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by