BREAKING: రైతులకు బిగ్ షాక్.. వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు
కేంద్ర ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్ కింద రూ.6000 ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే నెలలో రెండో విడత డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఈకేవైసీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి. లేకపోతే కావని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
పొలం గొడవ..భార్య, భర్తలను న*రికి..న*రికి.. ! | Farmers Brutally K*il*led At Anantapur | RTV
Harish Rao : తెలంగాణలో రద్దు దిశగా రైతు బీమా పథకం
తెలంగాణ రైతు కుటుంబాలకు ధీమానిచ్చే రైతు బీమాను అటకెక్కిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రైతు బీమా పథకంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని ఆరోపించారు.
రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్ కింద బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత వర్షాకాలంలో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసినట్లు తెలిపారు.
రుణమాఫీ ఐపోయిందా..? దిమ్మతిరిగేలా..! | Harish Rao Sensational Comments On Rythu Bharosa Scheme | RTV
Farmers: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. సీఎం కీలక ప్రకటన
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందిస్తామని చెప్పారు. భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Farmers: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్
పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. MSP అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.