PM Kisan Funds: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు రూ.20,000 కోట్లతో పీఎం-కిసాన్ 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో రిలీజ్ చేశారు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.