Crime News : బరితెగిచింది.. అక్రమ సంబంధం కోసం భర్త, పిల్లలకు స్లో పాయిజన్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కలకలం రేపిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అవమానించారన్న కారణంలో వృద్ధ దంపతుల ప్రాణాలను నిలువునా తీసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇప్పటికే ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడి కోసం పోలీస్ బృంధాలు గాలిస్తున్నాయి.
మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈనెల 13న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానుంది.
ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ యాజమాన్యం డయాజియో ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట. ఆర్సీబీ జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తుంది.
కత్రినా కైఫ్ మాల్దీవుల గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా నియమితులయ్యారు. గతేడాది భారతదేశంతో నెలకొన్న దౌత్యపరమైన నేపథ్యంలో.. తిరిగి భారత పర్యటకులను ఆకర్షించడానికి మాల్దీవులు ఈ నియామకాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ మధ్య తీవ్ర వివాదంగా మారుతోంది.