Domestic Violence Case: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
ముంబైలోమ్ ఓ సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గృహహింస బాధితురాలికి ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పెంచింది. ఆమె భర్త ఎలివేటర్ కంపెనీ నడిపిస్తున్నాడని.. అతడి వద్ద భారీగానే డబ్బులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది.