Diamonds: ఆ అడవుల్లో రూ.70 వేల కోట్ల విలువైన వజ్ర నిక్షేపాలు
మధ్యప్రదేశ్లోని ఛతర్పుర్ జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలోని బక్స్వాహా అడవుల్లో రెండు దశాబ్దాల క్రితమే గుర్తించారు. ఇప్పుడు వాటి విలువ ఏకంగా రూ.70 వేల కోట్లకు చేరింది. దాదాపు 6 వేల కిలోలకు పైగా వజ్రాల నిక్షేపాలు అక్కడి భూగర్భంలో ఉన్నట్లు తెలుస్తోంది.