CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్
కేంద్రీయ విద్యాలయాల్లో రూల్స్ మారనున్నాయి. కొత్త విద్యావిధానాలను ప్రవేశపెడుతున్నారు. దాని ప్రకారం 2026 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రెండు సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడమే కాకుండా..దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ను రిలీజ్ చేశారు.