TGPSC: Group-1 ఫలితాల్లో మోసం జరిగింది.. GRLపై ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలనం!
తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ బలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టాప్ 100 పేపర్లను ఎక్స్పర్ట్ తో మళ్లీ దిద్దించాలన్నారు.