Operation sindoor : పాక్ లో భారత్ విధ్వంసం నిజమే...నిజాన్ని అంగీకరించిన పాక్
భారత్ చేపట్టిన అపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. అయితే దీన్ని ఆదేశం అంగీకరించడం లేదు. కానీ భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్లోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించినట్టు పాక్ విడుదల చేసిన కొన్నిపత్రాలు దృవీకరించాయి.