Bengaluru : డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు.. ఆమె తండ్రి సంచలన నిర్ణయం
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
తన భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి, అది సహజ మరణమని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించిన బెంగళూరుకు చెందిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు చిక్కుకున్నాడు.
బెంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనస్థీషియా ఇచ్చి కట్టుకున్న భార్యను హత్య చేశాడో డాక్టర్ భర్త. అనంతరం ఆమెది సహజ మరణమని అందర్ని నమ్మించాడు. కానీ 6 నెలల తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నేషనల్ హైవే పై టిప్పర్ స్కూటీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసిన ఓ హోంగార్డు ఆర్ఎంపీ వైద్యురాలి వద్దకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించడానికి యత్నించాడు. అయితే వైద్యం వికటించి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. బోగీలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను మహిళ యొక్క హ్యాండ్బ్యాగ్, సెల్ఫోన్ లాక్కొని, ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో నిర్వహించిన రేవ్ పార్టీని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో నిర్వహించిన ఈ పార్టీ ని ఎస్వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు.
రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ బస్సులో ఆకస్మిక మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. ఇప్పుడు మృతులు సంఖ్య 20కు చేరింది. జోధ్పూర్ వెళ్లే హైవేపై మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.