BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
BREAKING

BREAKING

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారు గుంటూరు నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 

Advertisment
తాజా కథనాలు