Dharmasthala Mass Burial Case: సంచలనం రేపుతున్న ధర్మస్థల కేసు.. తవ్వకాలు మొదలు పెట్టి దర్యాప్తు చేస్తున్న సిట్
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల అటవీ ప్రాంతంలోని శ్మశాన వాటికలో సిట్ తవ్వకాలు జరిపింది. పాయింట్ నంబర్ 1లో తవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈసారి పాయింట్ నంబర్ 2లో తవ్వకాలు జరపాలని సిట్ భావిస్తోంది.